డాక్టర్ ల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి చెందింది ఆందోళన

9006చూసినవారు
డాక్టర్ ల నిర్లక్ష్యంతో నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో బుధవారం గర్భిణి మహిళ మృతి చెందింది. మద్దూర్ మండలం భీంపూర్ కు చెందిన గోవిందమ్మ కాన్పు కొరకు జిల్లా ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ రంజిత్ మాట్లాడుతూ గుండె పోటుతో మృతికి చెందిందని చెప్పారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్