వీగిన అవిశ్వాసం

51చూసినవారు
వీగిన అవిశ్వాసం
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో అవినీతికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాసంపై ఉత్కంఠకు తెర పడింది. గురువారం ప్రిసైడింగ్ అధికారి ఆర్డీఓ పద్మావతి సమక్షంలో అవిశ్వాస ఎన్నిక జరిగింది. ఈ అవిశ్వాస ఎన్నికకు 10 మంది కౌన్సిలర్లలో 7 మంది హాజరు కావాల్సి ఉండగా. కేవలం నలుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు కావడంతో అవిశ్వాసం వీగి పోయినట్లు ప్రిసైడింగ్ అధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్