మల్లురవికి మద్దతు తెలిపిన సిపిఐ నాయకులు

72చూసినవారు
మల్లురవికి మద్దతు తెలిపిన సిపిఐ నాయకులు
వనపర్తి జిల్లా సిపిఐ నాయకులు క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిని కలిసి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి మద్దతు తెలిపారు. సిపిఐ ఇండియా కూటమిలో భాగస్వామి కావటంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తామని స్పష్టం చేశారు. ప్రచారానికి ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి వారికి స్పష్టం చేశారు. సిపిఐ నేతలు రమేష్, గోపాలకృష్ణ, ఎర్రకుర్మయ్య, కొండన్న, కుర్మయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్