జింకపై కుక్కల దాడి.. కాపాడిన రైతు

1050చూసినవారు
జింకపై కుక్కల దాడి.. కాపాడిన రైతు
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం మానాజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి ఆంజనేయులు వ్యవసాయ పొలంలోకి మంగళవారం మేత కొరకు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేస్తుండడంతో అక్కడే ఉన్న రైతు గ్రహించి కుక్కలను భయపెట్టి జింకను కాపాడి, గ్రామ మాజీ సర్పంచ్ సతీష్ కు సమాచారం ఇచ్చాడు. సతీష్ ఫారెస్ట్, పశువైద్యులను పిలిపించి గాయపడిన జింకకు వైద్య పరీక్షలు చేసి, జింకను వారు తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్