కొత్తకోటలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ఇంటింటి ప్రచారం

53చూసినవారు
కారు గుర్తుకు ఓటు వేసి మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని వనపర్తి జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్ గౌడ్ అన్నారు. మంగళవారం కొత్తకోట మండలం కేంద్రంలో ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, సిడిసి ఛైర్మన్ చెన్నకేశవరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మండల నాయకులు కొండారెడ్డి, ఆకుల శ్రీనివాసులు, గాడీల ప్రశాంత్, మాజీ సర్పంచ్ గాదం రాణి పరమేష్, గ్రామ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్