భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్

4661చూసినవారు
భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త సూసైడ్
భార్యా భర్తలు మధ్య గొడవ ఒకరి మృతికి దారితీసింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గోపాల్ పేట మండలం ఏదుట్లకి చెందిన తిరుమలయ్య (42), రేణుకతో 20ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరు హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది పాటుగా ఇద్దరి మధ్య గొడవలతో దూరంగా ఉంటున్నారు. పలుమార్లు పెద్దలు కలిపినా మళ్ళీ గొడవ పడ్డారు. శుక్రవారం భర్త మనస్థాపంతో ఉరేసుకుని మృతి చెందాడని, కేసు నమోదైనట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్