రూ. లక్ష నగదు పట్టివేత

56చూసినవారు
రూ. లక్ష నగదు పట్టివేత
వనపర్తి జిల్లా పానుగల్ మండలం తెల్లరాళ్లపల్లి స్టేజీ సమీపంలో చెక్ పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా. రూ. లక్ష నగదు పట్టుబడినట్లు ఎస్ఐ వేణు తెలిపారు. కొల్లాపూర్ మండలం సింగోటం నుంచి జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం గార్లపాడుకు చెందిన కుర్వ ఉస్సేన్ బోలెరో వాహనంలో ఎలాంటి రశీదు లేకుండా నగదు తీసుకెళ్లుతుండగా గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్