ప్రత్యేక తరగతులకు హాజరు కావాలి: ప్రిన్సిపల్ కృష్ణయ్య

52చూసినవారు
ప్రత్యేక తరగతులకు హాజరు కావాలి: ప్రిన్సిపల్ కృష్ణయ్య
వనపర్తి జిల్లా కేంద్రంలోని వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థినులకు కళాశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని శుక్రవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య తెలిపారు. విద్యార్ధినులు తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు. అదేవిధంగా సప్లమెంటరీ పరీక్షలకు రేపటిలోగా ఫీజు చెల్లించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్