వనపర్తిలో స్వీప్ యాక్టివిటీ ర్యాలీ

82చూసినవారు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లకు అవగాహన కలిగించేందుకు సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ రక్షిత కె మూర్తి ఆధ్వర్యంలో స్వీప్ యాక్టివిటీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మెగార్యాలీ విజయవంతమైంది. ఉద్యోగులు. విద్యార్థులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాల ప్రజలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీలో పాల్గొని మేము ఖచ్చితంగా మాకు నచ్చిన వ్యక్తికి ఓటు వేస్తామని నినదించారు.

సంబంధిత పోస్ట్