మూడో దశలో మహిళా అభ్యర్థులు 123 మందే!

80చూసినవారు
మూడో దశలో మహిళా అభ్యర్థులు 123 మందే!
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య నామమాత్రంగానే ఉంటోంది. మూడో దశలో భాగంగా 94 స్థానాలకు పోటీ చేస్తున్న మొత్తం 1,352 మంది అభ్యర్థుల్లో మహిళలు కేవలం 123 మంది మాత్రమే ఉన్నారు. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ADR) ఈ మేరకు నివేదిక విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్