నిద్రిస్తున్న కూలీపై మూత్రం పోశాడు (వీడియో)

81చూసినవారు
యూపీ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దుబగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని చండీయా ఖేడా ప్రాంతంలో రాజ్‌కుమార్ రావత్ భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం పూర్తైన తర్వాత కొద్దిసేపు ఆయన నిద్రపోయాడు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌ను నిద్ర లేపేందుకు అతడిపై సంజయ్ మౌర్య అనే నిందితుడు మూత్రం పోశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిందితుడి తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్