జాతీయ యోగ పోటీలకు న్యాయ నిర్ణేతగా అలేఖ్య

70చూసినవారు
జాతీయ యోగ పోటీలకు న్యాయ నిర్ణేతగా అలేఖ్య
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటికి చెందిన కేసరి అలేఖ్య జాతీయ యోగా పోటీలకు న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బిలాయిలో సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు జరిగే 2024- 25 ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ గేమ్స్ లో యోగా ఈవెంట్ కు న్యాయ నిర్ణీత (టెక్నికల్ అధికారి)గా అలేఖ్య ఎంపికయ్యారు. దీంతో ఆమెను తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, తదితరులు అభినందించారు.

సంబంధిత పోస్ట్