అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

77చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద శుక్రవారం అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాత సంబోద్ వెంకటేశం స్మారకార్థం ఆయన కుటుంబ సభ్యులు చిరు వ్యాపారులు, బాటసారులు, యాచకులు, నిరుపేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీవో సభ్యులు, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్