బిజెపి ఎన్నికల ప్రచారం

579చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో సోమవారం బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు ధారా కళ్యాణి ఆధ్వర్యంలో నమో టీం సభ్యులు దుకాణం, దుకాణం తిరుగుతూ ప్రచారం చేశారు. బిజెపి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్