త్రీ ఇంక్లైన్, పోచంపల్లి గ్రామాల్లో బిజెపి ఇంటింటి ప్రచారం

83చూసినవారు
త్రీ ఇంక్లైన్, పోచంపల్లి గ్రామాల్లో బిజెపి ఇంటింటి ప్రచారం
తాండూర్ మండలంలోని త్రీ ఇంక్లైన్, పోచంపల్లి గ్రామాల్లో శుక్రవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు మహిధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మోడీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్