గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

68చూసినవారు
చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్, గడ్డం వివేక్ అన్నారు. శనివారం కాస్పేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామాల్లో నిర్వహించిన ప్రచార సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిరుపేదలకు అందుతాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్