ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని కలిసిన కాకా సేవా సమితి సభ్యులు

65చూసినవారు
ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని కలిసిన కాకా సేవా సమితి సభ్యులు
తాండూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాకా గడ్డం బ్రదర్స్ సేవా సమితి సభ్యులు శుక్రవారం మంచిర్యాలలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ పెద్దపెల్లి లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీని కాంగ్రెస్ పార్టి అధిష్టానం ఎంపిక చేయడం శుభ పరిణామం అన్నారు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్