బెల్లంపల్లి: కేటాయించిన స్టాళ్లలో కొనసాగుతున్న అమ్మకాలు

55చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో సోమవారం నుంచి కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, వారికి ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో గదుల సంఖ్య కేటాయింపు జరిగింది. దీంతో వ్యాపారస్తులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ బయట రోడ్లపై అమ్మ రాదని మునిసిపల్ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్