నెన్నెల మండలంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

71చూసినవారు
రైతు సంక్షేమమే ధ్యేయంగా రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి చేశారని నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్