సింగరేణి కార్మికులకు 35% వాటా చెల్లించాలి

59చూసినవారు
సింగరేణి కార్మికులకు 35% వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ నాయకులు, సిద్ధంశెట్టి సాజన్, రాజనాల రమేష్, లింగాల కిరణ్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతిపత్రం సమర్పించారు. సింగరేణి సంస్థ వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు వాటాను చెల్లించాలన్నారు. వెంటనే లాభాల వాటాను ఇవ్వాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్