ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

81చూసినవారు
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో పలు కోర్సుల్లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మందమరి ఏరియా జిఎం మనోహర్ గురువారం అన్నారు. ఏరియా సేవాసంతి అధ్యక్షురాలు సవిత ఆధ్వర్యంలో సీఈఆఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై కోర్సులను ప్రారంభించారు. సింగరేణి పరిసర ప్రాంత నిరుద్యోగ సింగరేణి ఉద్యోగుల వారసులకు ఉచితంగా ఇస్తున్న శిక్షణను శ్రద్ధతో నేర్చుకొని శిక్షణ పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్