మందమర్రిలో చోరీకి విఫలయత్నం

574చూసినవారు
మందమర్రిలో చోరీకి విఫలయత్నం
మందమర్రి పట్టణంలోని లక్ష్మీ భవానీ కాలనీలో మేకల లక్ష్మణ్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం తెల్లవారుజామున దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. గమనించిన లక్ష్మణ్ అరవడంతో దొంగలు పారిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ శశిధర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. సీఐ వెంట ఎస్సై రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్