కాంగ్రెస్ పార్టీలో వార్డు సభ్యులు, ఆదర్శ రైతులు చేరిక

1082చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో వార్డు సభ్యులు, ఆదర్శ రైతులు చేరిక
జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పలువురు ఆదర్శ రైతులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్