కోటపల్లి మండలంలోని అన్నారం, రాపనపల్లి, అర్జునగుట్ట, బబ్బెరచెలుక
గ్రామాలకు చెందిన పలువురు శనివారం
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెం
కటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని వారు కోరారు.