దండేపల్లి మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారం

80చూసినవారు
దండేపల్లి మండలంలో బీజేపీ ఎన్నికల ప్రచారం
దండేపల్లి మండలంలోని గూడెం, రాసపల్లి, నంబాల గ్రామాల్లో సోమవారం బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్ళి ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్