బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

51చూసినవారు
బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం
భీమారం మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలో వ్యాపారులతో సభ్యత్వం నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు వికసిత్ భారత్ కోసం బూత్ కు 200 సభ్యతం చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్