ఎంపీ ఎన్నికల వాహన డ్రైవర్ల ధర్నా

55చూసినవారు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శుక్రవారం ఎంపీ ఎన్నికలకు పెట్టిన వాహనాల డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా వెంటనే వేతనాలు చెల్లించాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఐబీ చౌరస్తాకు చేరుకొని ధర్నా చేశారు. ఎంపీ ఎన్నికలకు వాహనాలు పెట్టి విధులు నిర్వహించిన డ్రైవర్లకు వేతనాలు చెల్లించాలని కోరారు. ప్లైయింగ్ స్క్వాడ్ కు పెట్టిన వాహనాలకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్