రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండల శ్రీ నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ బుధవారం సందర్శించిన రాష్ట గిరిజన కో ఆపరేషన్ చైర్మన్ కొట్నక తిరుపతి. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు, స్థానిక ఏఎస్ఐ, ఖానాపూర్ నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.