కడెంప్రాజెక్టునుసందర్శించిన జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి

82చూసినవారు
కడెంప్రాజెక్టునుసందర్శించిన జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండల శ్రీ నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ బుధవారం సందర్శించిన రాష్ట గిరిజన కో ఆపరేషన్ చైర్మన్ కొట్నక తిరుపతి. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు, స్థానిక ఏఎస్ఐ, ఖానాపూర్ నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్