ఐఎన్టీయూసి ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

85చూసినవారు
ఐఎన్టీయూసి ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే
నస్పూర్ లో ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సింగరేణి కార్మికులు- కాంట్రాక్టు, రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సదస్సులో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్, ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల లోగోను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్