అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం

66చూసినవారు
అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం
జైపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం అభివృద్ది పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడివో సత్యనారాయణ, ఎంపీఓ శ్రీపతి బాపు మాట్లాడుతూ దసరా, బతుకమ్మ పండగల దృష్ట్యా శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని, విద్యుత్ దీపాలు పనిచేయని చోట కొత్తవి అమర్చాలని, బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, ఎల్ఆర్ఎస్ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్