కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ

22451చూసినవారు
కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ
మాట ఇస్తే. మాటపై నిలబడే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే అని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. గుమ్మడిదల కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఈ దేశంలో రైతాంగాన్ని ఆదుకున్నది కూడా కాంగ్రెస్ యేనని గుర్తు చేశారు. పేదలకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు భూములు ఇండ్లు ఇచ్చిన ఘన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్