నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో ధర్నా

557చూసినవారు
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ. నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో శనివారం ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అక్రమ కేసులను ఎత్తివేసేంతవరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా క్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్