మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం జలాల్పూర్ లో కాళీ మాత విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో శుక్రవారం బీజేపీ నాయకులు వాల్దాస్ రాధ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గొల్లపల్లి బీజేపీ బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, బిజెవైఎం నాయకులు అర్వింద్ వాల్దాస్. గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.