వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని తార్కాన్ పేట లోని సాయిబాబా దేవాలయంలో దేవాలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్