పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

67చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బండ పోచంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ రమేష్ గౌడ్, వాకిటి శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు భూపల్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్