పూస్తే మెట్టెలు అందజేసిన బీజేపీ నాయకులు

53చూసినవారు
పూస్తే మెట్టెలు అందజేసిన బీజేపీ నాయకులు
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల్ లింగాపూర్ గ్రామంలో పోచంపల్లి సంధ్యా, మురళి గౌడ్ కూతురు పల్లవి వివాహానికి గురువారం బీజేపీ నాయకులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పుస్తె మెట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, ఉపాధ్యక్షులు శేఖర్, రాజు, నవీన్ చారి, నాగరాజ్, నర్సింలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్