గులాబీ మయంగా మెదక్ పట్టణం

68చూసినవారు
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం మెదక్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రాంరెడ్డి నామినేషన్ ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణం గులాబీ మయంగా మారింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెదడుతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్