సీఎం రేవంత్ తో ఆ పార్టీ నేతల భేటీ (వీడియో)

65చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఎం, సీపీఐ, టీజేఎస్ నేతలు భేటీ అయ్యారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై చర్చించారు. సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, మల్లు రవి తదితరులు హాజరయ్యారు. ఉపఎన్నిక చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్