కాంగ్రెస్ సర్కార్‌కు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్ (వీడియో)

121030చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాస్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాకు నీళ్లు రాకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి చుక్క నీరు కూడా బయటకు రాదు. ఈ విషయాన్ని అందరి ముందు సభలోనే చెప్తున్నాను.’ అంటూ ప్రేమ్ సాగర్ చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్