BJPలో చర్చనీయాంశంగా MLAల భేటీ

19526చూసినవారు
BJPలో చర్చనీయాంశంగా MLAల భేటీ
సీఎం రేవంత్ తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు భేటీ కావడంతో బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మాములుగా అయితే వినతి పత్రం ఇవ్వడానికి CMను కలిసేందుకు బీజేపీ శాసనసభాపక్షం మొత్తం కలిసి వెళ్తుంది. ప్రత్యేకంగా ముగ్గురు వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో వెళ్లారన్నదానిపైనా బీజేపీలో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్