ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

10472చూసినవారు
ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53 శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

సంబంధిత పోస్ట్