నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు

57చూసినవారు
నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

సంబంధిత పోస్ట్