మోదీ, మెలోనీ సెల్ఫీ ఫొటో వైరల్

75చూసినవారు
మోదీ, మెలోనీ సెల్ఫీ ఫొటో వైరల్
ప్రధాని మోదీతో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. G7 సమ్మిట్‌ సందర్భంగా ప్రధానులిద్దరూ సెల్ఫీ దిగారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మూడ‌వ సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్‌కు వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇటలీ వెళ్లారు. ఇద్ద‌రూ ద్వైపాక్షిక ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా స‌హకారంపై చ‌ర్చించారు.

సంబంధిత పోస్ట్