బంగ్లాదేశ్ ప్రధానితో మోదీ కీలక భేటీ

74చూసినవారు
బంగ్లాదేశ్ ప్రధానితో మోదీ కీలక భేటీ
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసీనాతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. ఇరుదేశాల రక్షణ సహకారం, సాయుధ బలగాల ఆధునికీకరణ తదితర అంశాలపై విస్త్రృతంగా చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విదేశీ నేతలతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌-భారత్‌ సరిహద్దులో ఉగ్ర కార్యకలపాలను అడ్డుకోవడంతోపాటు శాంతిస్థాపనకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్