ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నేషనల్ క్రష్.?

52చూసినవారు
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నేషనల్ క్రష్.?
డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబోలో ఒక సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను గ‌తేడాది ప్ర‌క‌టించగా ఇప్ప‌టివ‌ర‌కు పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ మూవీలో క‌థానాయిక‌గా రష్మిక మందన్న, ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియోల్ న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్