సీఎం సీటుపై MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

1048చూసినవారు
సీఎం సీటుపై MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
నిజామాబాద్ BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందో.. పోతుందో కూడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కుర్చీని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాక్కుంటారని అన్నారు. కోమటిరెడ్డే కాదు.. ఆ కుర్చీ కోసం ఉత్తమ్ కూడా కాచుకొని కూర్చున్నాడని అన్నారు. సీఎం రేవంత్, ఎమ్మెల్సీ కవిత ఇద్దరూ ఒక్కటేనన్నారు.

సంబంధిత పోస్ట్