కేసీఆర్ యాగాలపై ఎంపీ సెటైర్

61చూసినవారు
కేసీఆర్ యాగాలపై ఎంపీ సెటైర్
కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా ఉపయోగం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కూతురు జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ మాత్రం యాగాలు చేస్తూ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారన్నారు.

సంబంధిత పోస్ట్