మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఇది మీ సర్కార్ చేసిన హైడ్రా హత్య: కేటీఆర్ (వీడియో)

71చూసినవారు
'హైడ్రా భయంతో మరో వ్యక్తి ప్రాణం తీశారు'.. అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఆరోపణలు చేశారు. "మిస్టర్ రేవంత్ రెడ్డి... ఇది మీ సర్కార్ చేసిన హైడ్రా హత్య. పైసా పైసా కూడబెట్టుకొని ఉంటున్న నా ఇల్లు కూలుస్తారేమో అన్న భయం ఓ సెంట్రీ కార్మికుడి ప్రాణం తీసింది. ఇప్పుడు వారికున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఆ ఉసురు నీ పార్టీకి తగలదా?" అని ఓ వీడియోను జత చేసి కేటీఆర్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్