సచివాలయంలో హోంమంత్రి అనితను కలిసిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ (వీడియో)

72చూసినవారు
ఏపీ హోంమంత్రి అనితను గురువారం సచివాలయంలోని ముంబై నటి కాదంబరీ జత్వానీ కలిశారు. తనపై అక్రమ కేసులు, వేధింపులపై విచారణ జరిపి.. కేసును విత్ డ్రా చేసుకోవాలని జత్వానీ కుటుంబం హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లిదండ్రుల పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును హోంమంత్రికి వివరించారు. తనపై వేధింపులకు పాల్పడిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్