ఎక్స్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మస్క్

68చూసినవారు
ఎక్స్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన మస్క్
ఎక్స్(ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు గుడా్న్యూస్ చెప్పారు. 2,500కు పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవల్ని ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. 5 వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్న ‘ఎక్స్' యూజర్లకు ప్రీమియం ప్లస్ సర్వీసులు ఫ్రీగా యాక్సెస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటెంట్ క్రియేటర్లకు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్